VIDEO
తిరుపతి లోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పవిత్ర ధనుర్మాసం సందర్ భంగా శ్రీ గోవిందరాజ స్వామివారి మూలమూర్తిని ముత్యాలతో అలంకరిం చారు . ముత్యాలతో అలంకరించబడిన స్వా మివారిని దర్శించిన భక్తులు తన్ మయత్వం చెందుతున్నారు .
ప్రతి ఏడాది ధనుర్మాసంలో స్వామి వారు నెలరోజులపాటు ముత్తంగి అలం కారంలో భక్తులను కటాక్షిస్తున్ నారు. జనవరి 17 వ తేదీ వరకు స్ వామివారు ముత్తంగి అలంకారంలో భక్తు లకు దర్శనం ఇవ్వనున్నారు.
ఆకుతోట వీధికి శ్రీ ఆండాళ్ అమ్ మవారు
శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయా నికి అనుబంధంగా ఉన్న శ్రీ ఆండా ళ్ అమ్మవారి ఆలయంలో జనవరి 6 వ తే దీ నుండి నీరాటోత్సవం నిర్వహిస్ తున్న విషయం విధితమే. ఇందులో భా గంగా సోమవారం శ్రీ ఆండాళ్ అమ్ మవారు తిరుపతిలోని ఆకుతోట వీధి లోని పురాతన శ్రీకృష్ణ స్వామి వా రి ఆలయానికి వేంచేపు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తుల కోరిక మేరకు టీటీడీ 15 సం వత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ ని పునరుద్ధరించింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ శ్ రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌ దరి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్ యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments