2.1.26

తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారు కటాక్షం teppostsavam






తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారు కటాక్షించారు.

 

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగిందివిద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ కామాక్షిలక్ష్మీస‌ర‌స్వ‌తి అమ్మ‌వారు క‌పిల‌తీర్థం పుష్కరిణిలో 9 చుట్లు తిరిగారుపెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.

 

 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నసూపరింటెండెంట్ శ్రీ  చంద్రశేఖర్విశేష సంఖ్యలో భక్తులు ఉన్నారు.A

No comments :
Write comments