26.1.26

తిరుచ్చిపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్ష్యం tirucchi




సూర్యజయంతిని పురస్కరించుకొని శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.  సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.


ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపితోమాల‌కొలువుపంచాంగ శ్ర‌వ‌ణం, అర్చ‌న నిర్వ‌హించారుఅనంత‌రం ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపీనాథ్సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్ఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.


No comments :
Write comments