Everything related to news...
శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 138వ జయంతి కార్యక్రమంలో ఫిబ్రవరి 07వ తేదీన తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు సాహితీ సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా పలువురు వక్తలు విచ్చేసి ఉపన్యసించనున్నారు.
ఉదయం 9 గం.లకు శ్వేత భవనం వద్ద, ఉదయం 9.30 గం.లకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ మరియు పిజి కళాశాలలోని శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి విగ్రహాలకు పుష్పంజలి ఘటిస్తారు.
No comments :
Write comments