8.2.26

ఫిబ్రవరి 15న టిటిడి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ maha sivaratri




టిటిడి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 తేదీన మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంకపిలతీర్థంఅన్నమాచార్య కళామందిరంరామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 06 గం. నుండి అర్థరాత్రి 12 గం. వరకు నిర్విరామంగా ఆధ్యాత్మికసాంస్కృతికధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాలఅన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి


పూర్వ కాలంలో మహాశివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలుహరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారుప్రస్తుతం అదే పందాలో భక్తులను సంప్రదాయ పద్దతిలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారుభక్తులందరూ విచ్చేసి పరమ శివుని అనుగ్రహం పొందాలని కోరడమైనదిలింగోద్భవ సమయానంతరం భక్తాదులకందరికి ప్రసాద వితరణ చేయనున్నారు.


తిరుపతి మహతి క్షేత్రంలో ఎంసర బృందంచే శివస్తోత్ర పారాయణంజిప్రభాకర్ శర్మచే పురాణ ప్రవచనంసిహరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకంజయంతి సావిత్రి ఆధ్వర్యంలో భక్త శిరియాళ హరికథసంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆద్వర్యంలో శివ భజనామృతం చేపడుతారు.


కపిలతీర్థంలో విప్రసన్న లక్ష్మీ బృందంచే శివస్తోత్ర పారాయణం, శ్రీ ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనంసిహెచ్జగదీష్ ఆద్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకంశ్రీ వైవేంకటేశ్వర్లుచే సతీ తులసి హరికథసంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు.


అన్నమాచార్య కళామందిరంలో జిఇందిరారాణి బృందంచే శివస్తోత్ర పారాయణంవినిర్మలా బాయ్ చే పురాణ ప్రవచనంసి.హెచ్అజయ్ కుమార్ బృందంచే పార్వతి పరిణయం నృత్య రూపకంజెకృష్ణ కుమారి చే పార్వతి పరిణయం హరికథసంప్రదా పాఠశాల విద్యార్థినులుచే శివ భజనామృతం కార్యక్రమాలను చేపడుతారు.


రామచంద్ర పుష్కరిణిలో జెరాజకుమారి బృందంచే శివస్తోత్ర పోరాయణంకెనారాయణ రావు చే పురాణ ప్రవచనంసిసాయి కిషోరి బోస్ ఆధ్వర్యంలో శివ లీలలు నృత్య రూపకంఎంరాముడు ఆధ్వర్యంలో భక్ కన్నప్ప హరికథసంప్రదాయ పాఠశాల విద్యార్థినులచే శివ భజనామృతం నిర్వహిస్తారు.

No comments :
Write comments