ఫిబ్రవరి 8వతేదీధ్వజారోహణంతోశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాలుప్రారంభంకానున్నాయి. ఇందులోభాగంగాఉదయం 6.30 నుండి 8.15 గంటలవరకుస్వామి, అమ్మవార్లఉత్సవమూర్తులకుతిరుచ్చిఉత్సవంజరుగనుంది. ఉదయం8.15 నుండి 8.35 గంటలమధ్యకుంభలగ్నంలోధ్వజారోహణఘట్టాన్నిసంప్రదాయబద్ధంగానిర్వహించనున్నారు.
అదేరోజుసాయంత్రం 5 నుండి 6 గంటలవరకుఊంజల్సేవ, రాత్రి 7 నుండి 8 గంటలవరకుపెద్దశేషవాహనసేవజరుగనున్నాయి.
No comments :
Write comments