9.2.26

హంస వాహనంపై శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి దర్శనం hamsa vahanam






తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టి రోజైన ఆదివారం రాత్రి 7 నుండి హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భ‌క్తుల‌కు ర్శనమిచ్చారుగ‌జ‌రాజులు ముందు న‌డుస్తుండ‌గా క‌ళాబృందాల కోలాటాలుభ‌జ‌నల న‌డుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా జ‌రిగిందిభ‌క్తులు డుగ‌డుగునా క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించారు.


ఆది దంపతులైన స్వామిఅమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారువారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయిపాలనునీటిని వేరు చేసే వివేకం అలవడిందికపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.


వాహనాసేవలో ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇత‌ర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments