తమిళనాడురాష్ట్రంచెన్నైలోనిశ్రీపద్మావతీఅమ్మవారిఆలయంలోబ్రహ్మోత్సవాలువైభవంగాజరుగుతున్నాయి. ఫిబ్రవరి 10వతేదీఉదయం 09 గం.లకుకల్పవృక్షవాహనంపైశ్రీపద్మావతీఅమ్మవారివిహరించిభక్తులకుఅభయమిచ్చారు. రాత్రి 07 గం.లకుహనుమంతవాహనంపైభక్తులనుఆశీర్వదించారు.
భజనలు, కోలాటాలనడుమపురవీధుల్లోశ్రీపద్మావతీఅమ్మవారివాహనసేవలనునిర్వహిస్తున్నారు. భక్తులుఅడుగడుగునాకర్పూరహారతులుసమర్పించారు. ఫిబ్రవరి 11వతేదీఉదయంపల్లకీఉత్సవం, రాత్రిగజవాహనంసేవలోశ్రీపద్మావతీఅమ్మవారుభక్తులనుఆశీర్వదించనున్నారు. బ్రహ్మోత్సవాలలోభాగంగాపలుసాంస్కృతికకార్యక్రమాలుజరుగనున్నాయి.
No comments :
Write comments