ఉదయం 8 నుండి 9 గంటలవరకుస్వామివారునాలుగుమాడవీధుల్లోవిహరించిభక్తులకుదర్శనభాగ్యంకల్పించారు. వాహనసేవముందుగజరాజులునడుస్తుండగా, భక్తజనబృందాలుచెక్కభజనలు, కోలాటాలతోస్వామివారినికీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలనడుమస్వామివారిఉత్సవంకోలాహలంగాజరిగింది. భక్తులుఅడుగడుగునాకర్పూరహారతులుసమర్పించిస్వామివారినిదర్శించుకున్నారు.
కాగామధ్యాహ్నం 2 నుండి 3 గంటలవరకుశ్రీవారికల్యాణమండపంలోవసంతోత్సవంఘనంగానిర్వహించనున్నారు. అనంతరంసాయంత్రం 4 నుండి 5 గంటలవరకుస్వర్ణరథోత్సవమువైభవంగాజరుగనుంది. రాత్రి 8 నుండి 9 గంటలవరకుగజవాహనంపైస్వామివారుభక్తులకుదర్శనమివ్వనున్నారు.
No comments :
Write comments