VIDEO
శ్రీనివా
సమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉ దయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారం భమయ్యాయి . వేదపండితుల మంత్రోచ్ ఛారణలు , మంగళవాయిద్యాలు , భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్ యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది .
అంతకుముందు ఉదయం 6.30 నుండి 8. 15 గంటల వరకు స్వామివారి తిరుచ్ చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్ సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పా ట్లను స్వామివారు ఒకమారు ముందు గా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చ కులు విష్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగహోమం, గరుడ ప్ రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్ వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శా స్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొ త్త వస్త్రంపై లిఖించి, పూజలు చే సి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించా రు.
18 గణాలను, ముక్కోటి దేవతలను బ్ రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణబట్టార్ శ్రీ బా లాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పా ట్లు : ఈవో శ్రీ ఎం . రవిచంద్ర
టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర మీ డియాతో మాట్లాడుతూ, ధ్వజారోహణం తో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటే శ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆల యంలో ఫిబ్రవరి 8 నుండి 16 వ తే దీ వరకు జరగనున్న బ్రహ్మో త్సవాలను అత్యంత వైభవంగా ని ర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్ తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర వరి 12 న గరుడసేవ, ఫిబ్రవరి 1 3 న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 15 న రథోత్సవం, ఫిబ్రవరి 16 న చ క్రస్నానం జరుగనున్నట్టు వివరిం చారు.
గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నే పథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్ టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ కే. వి . మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేకాధి కారి మరియు సిపిఆర్వో డా. టి. ర వి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈ వో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్ రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్ రీ ధన శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments