ఫిబ్రవరి 15నమహాశివరాత్రిసందర్భంగాతెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటలవరకుశ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీఆంజనేయస్వామి, శ్రీఉమామహేశ్వరస్వామివారికిఅభిషేకంజరుగనుంది. ఉదయం 5.30 నుండి 7 గంటలవరకుశ్రీశేషాచలలింగేశ్వరస్వామివారికిఏకాదశరుద్రాభిషేకంనిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటలవరకుశ్రీశేషాచలలింగేశ్వరస్వామివారికి, శ్రీనందీశ్వరస్వామివారికిఅభిషేకంచేస్తారు. రాత్రి 7 నుండి 12 గంటలవరకుహరికథ, భక్తిసంగీతకార్యక్రమాలునిర్వహిస్తారు.
No comments :
Write comments