VIDEO
తిరుమలలో
ఫి బ్రవరి 26 నుండి మార్చి 2 వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరు గనున్న నేపథ్యంలో సోమవారం సాయం త్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్రన్ నిర్వహించారు . టీ టీడీ అదనపు ఈవో శ్రీ సి . హెచ్ . వెం కయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్ గొని ఏర్పాట్లను పరిశీలించారు .
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తె ప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్ టు తెలిపారు. ఇంజినీరింగ్, విద్ యుత్, ఆలయ అధికారులతో కలిసి తె ప్ప సామర్థ్యాన్ని పరిశీలించి నట్లు చెప్పారు.
తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆం జనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్ తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామివారు తెప్పలపై విహరి స్తారని వివరించారు.
చివరి మూడురోజులు శ్రీదేవి, భూ దేవి సమేత మలయప్పస్వామివారు తె ప్పలపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4 వ రోజు ఐదుసార్లు, చివరిరోజు ఏ డుసార్లు తెప్పలపై ఉత్సవ మూర్తు లు విహరించి భక్తులను అనుగ్రహి స్తారని చెప్పారు.
కాగా తెప్పోత్సవాల కారణంగా ఫిబ్ రవరి 26, 27 తేదీల్లో సహస్రదీ పాలంకార సేవ, ఫిబ్రవరి 28 న, మా ర్చి 01, 02 వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్ సవం, సహస్రదీపాలంకార సేవలను టీ టీడీ రద్దు చేసింది.
ఈ తెప్పోత్సవాల ట్రయల్ రన్లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఈఈలు శ్రీ శ్రీనివా సరావు, శ్రీ సుధాకర్, డిఈ శ్రీ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పా ల్గొన్నారు.
No comments :
Write comments