టిటిడి
ఉద్యోగుల క్రీడల్లో భాగంగా బుధవారం క్యారమ్స్, చెస్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారి వివరాలిలా ఉన్నాయి.
క్యారమ్స్
- 45 ఏళ్ల లోపు పురుషుల సింగిల్స్ పోటీల్లో శ్రీ రమేష్ బాబు విజయం సాధించగా, శ్రీ శంకర్ కుమార్ రన్నరప్గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీ శంకర్ కుమార్, శ్రీ భాస్కర్ జట్టు విజయం సాధించగా, శ్రీ కిరణ్ కుమార్, శ్రీ రమేష్ బాబు జట్టు రన్నరప్గా నిలిచారు.
• 45 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల డబల్స్ పోటీలలో శ్రీమతి సౌజన్య, శ్రీమతి అలేఖ్య జట్టు విజయం సాధించగా, శ్రీమతి భానుప్రియ, శ్రీమతి భవ్య శ్రీ జట్టు రన్నరప్గా నిలిచారు.
చెస్
- 45 ఏళ్లు పైబడిన పురుష ఉద్యోగుల చెస్ పోటీల్లో శ్రీ రమేష్ విజయం సాధించగా, శ్రీ సురేష్ రన్నరప్గా నిలిచారు.
టేబుల్ టెన్నిస్
• 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి సుధారాణి విజయం సాధించగా, శ్రీమతి స్వప్న మంజరి రన్నరప్గా నిలిచారు. టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సుధారాణి, శ్రీమతి సోమలత జట్టు విజయం సాధించగా, శ్రీమతి కల్పన శ్రీమతి స్వప్న మంజరి జట్టు రన్నరప్గా నిలిచారు.
- 45 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి అనురాధ విజయం సాధించగా, శ్రీమతి మహాలక్ష్మి రన్నరప్గా నిలిచారు. టేబుల్ టెన్నిస్ డబల్స్ పోటీల్లో శ్రీమతి అలేఖ్య, శ్రీమతి సౌజన్య జట్టు విజయం సాధించగా, శ్రీమతి జాహ్నవి, శ్రీమతి మాధవి జట్టు రన్నరప్గా నిలిచారు.
No comments :
Write comments