VIDEO
శ్రీనివాసమం
గాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్ వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీ టీడీ జేఈవో శ్రీ వి . వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు . ఫిబ్ రవరి 8 - 16 వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్ మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో బుధ వారం అధికారులతో ఆలయంలో సమీక్ష నిర్వహించారు .
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 వ తేదీన ధ్వజారోహణం తో ప్రారంభమై, ఫిబ్రవరి 16 వ తే దీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్ర హ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏ ర్పాట్లు చేయాలని అధికారులను ఆదే శించారు. శ్రీనివాసమంగాపురం ప రిసర ప్రాంతాల గ్రామాల్లో ప్ రచార రథాల ద్వారా విస్తృతంగా ప్ రచారం చేపట్టాలన్నారు.
తిరుమల తరహాలో భక్తులను ఆకట్టు కునేలా ఏర్పాట్లు చేపట్టాలని అధి కారులకు సూచించారు. శ్రీనివాస మం గాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత, బ్రహ్మోత్ సవాలు, వాహన సేవల ప్రాముఖ్యత త దితర అంశాలపై ఎస్వీబీసీ , సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చే పట్టాలన్నారు. అదేవిధంగా, తిరు పతి ప్రధాన ప్రాంతాల్లో, శ్రీని వాసమంగాపురం నలుమూలల విద్యుత్ అ లంకరణలు చేపట్టాలని సూచించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగం గా ఫిబ్రవరి 12 వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహా రం శోభాయాత్ర, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గా లను ముందస్తుగా పరిశీలించాలన్నా రు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససా హిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్ర తి రోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కా ర్యక్రమాలు, వాహన సేవల ముందు భజ నలు, కోలాటాలు భక్తులను ఆకట్ టుకునేలా ఏర్పాటు చేయాలన్నారు.
వాహన సేవల ఫిట్ నెస్ ను, పార్ కింగ్, పుష్పాలంకరణలు, క్యూలైన్ లు, చలువ పందిళ్లు, మొబైల్ మరు గుదొడ్లు, పారిశుద్ధ్యం, పారామె డికల్ సిబ్బంది, అన్నప్రసాదాలు, శ్రీవారి సేవకులు, తదితర ఏర్పా ట్లపై సంబంధిత శాఖల అధికారులు స మన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
టీటీడీ విజిలెన్స్, చంద్రగి రి పోలీసులు సమన్వయం చేసుకుని ప టిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్ రాఫిక్ క్రమబద్ధీకరణ చే పట్టాలని శాఖల వారీగా అధికారు లకు సూచించారు. బ్రహ్మోత్సవా లను విజయవంతం చేసేందుకు ఇతర విభాగాల అధికారులతో సమన్వ యం చేసుకోవాలని ఆలయ ప్రత్యే కశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ తి వరలక్ష్మీ, ఆలయ ప్రత్యే కాధికారి మరియు సీపీఆర్వో డా. ర వికి సూచించారు.
అనంతరం జేఈవో ఆలయ నాలుగు మాడ వీ ధుల్లో, వాహన మండపంలో జరుగుతున్ న ఏర్పాట్లను ఇంజినీరింగ్ అధి కారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు.
సమావేశంలో ఆలయ అర్చకులు శ్రీ బా లాజీ రంగాచార్యులు, డెప్యూటీ ఈవో లు శ్రీమతి వి. ఆర్. శాంతి, శ్రీ సెల్వం, ఎస్వీబీసీ ఇన్ చార్జ్ సిఈవో శ్రీ డి. ఫణికుమార్ నాయు డు, ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెం కటేశ్వర్లు, విజివో శ్రీ గిరిధ ర్, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డా క్టర్ సునీల్, ఏఈవో శ్రీ గోపీనా థ్, ఇతర అధికారులు పాల్గొన్నా రు.
No comments :
Write comments