4.2.26

అత్యంత వైభవంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు sri kapileaswara swamy vari temple






తిరుప‌తిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి నుండి 17 తేదీ వరకు అత్యంత వైభవంగా  నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం చెప్పారుశ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం జేఈవో అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూస్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 4 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారుఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలుబాదంపాలు నిరంతరాయంగా అందించాలన్నారుభక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు


అదేవిధంగా ఆలయంలో పుష్కరిణిని రిశుభ్రంగా ఉంచాలనిఆకర్షణీయంగా పెయింటింగ్రంగోళీలువిద్యుత్పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారుస్వామివారి వాహనాల రమ్మత్తులు

పటిష్టంగా క్యూలైన్లుతిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆర్చ్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.


బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లుతాగునీరుఅన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారుపారిశుధ్యానికి  పెద్దపీట వేస్తూఅదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులనుక్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


 సమీక్షలో ఆలయ అర్చకులుఆలయ ప్రత్యేక అధికారి శ్రీ ఫణి కుమార్ నాయుడురవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డిగార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులుఈఈ శ్రీ మల్లికార్జున్అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం,  ఆల సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments