ముందుగాస్వామి, అమ్మవారిఉత్సవమూర్తులనుశ్రీవారిఆలయనాలుగుమాడవీధుల్లోవైభవంగాఊరేగించిశ్రీవారిపుష్కరిణివద్దకుతీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8 గంటలవరకువిద్యుద్దీపాలతోఅందంగాఅలంకరించినతెప్పపైస్వామివారుఆశీనులైపుష్కరిణిలోమూడుసార్లువిహరిస్తూభక్తులనుకటాక్షించారు. వేదం, గానం, నాదంమధ్యతెప్పోత్సవంవేడుకగాజరిగింది.
కాగా, మూడవరోజుశ్రీదేవి, భూదేవిసమేతంగామలయప్పస్వామివారుతిరుచ్చిపైసర్వాలంకారభూషితుడైపురవీధుల్లోఊరేగినఅనంతరంకోనేటిలోనితెప్పపైఆశీనుడైమూడుసార్లువిహరిస్తూభక్తులనుఅనుగ్రహిస్తారు.
No comments :
Write comments