24.2.26

వివిధ విభాగాల పని తీరుపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష ttd addl eo





టీటీడీలోని వివిధ విభాగాల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు


తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల్లో ఉన్న స్క్రాప్ ను గుర్తించి 15 రోజుల్లో రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించారుఆరు నెలలకు కసారి ప్రతి విభాగంలో స్క్రాప్ తొలగింపునకు షెడ్యూల్ రూపొందించాలన్నారువేలం ద్వారా  స్క్రాప్ ను ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


అదేవిధంగా ఫీడ్ బ్యాక్ వ్యవస్థ అద్భుత ఫలితాలు ఇస్తోందనిదీనిని ఇదేవిధంగా కొనసాగించాలని చెప్పారుభక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలతో తిరుమలలో ప్రజా వాణాఅన్న ప్రసాదంపారిశుద్ధ్ సేవలు విశేషంగా మెరుగయ్యాయని తెలిపారు.


ఇదే స్ఫూర్తితో ఎఫ్ఎంఎస్కళ్యాణకట్టలగేజ్ సెంటర్లపై ప్రత్యే సమావేశం నిర్వహించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు.


భక్తులు విరాళాలు అందించేందుకు వీలుగా తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రిలో కూడా కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.


అనంతరం ఆయన పలు ఇంజినీరింగ్ పను పురోగతిపై సమీక్షించారు.


 సమావేశంలో సిఈ శ్రీ సత్య నారాయణఇతర విభాగాధిపతులుఅధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments