26.3.26

శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం donation




టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి బుధవారం రూ.10 లక్షల విరాళం అందింది.


విజయవాడలోని ఆయూష్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు డాఉప్పాల చక్రపాణి  తన కుటుంబ సభ్యులతో లిసి  విరాళాన్ని అందించారు.


తిరుపతిలోని టీటీడీ ఈవో నివాసంలోని ఛాంబర్‌లో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకి  డీడీని దా అందజేశారు కార్యక్రమంలో డాకోడెల శివరామకృష్ణ  పాల్గొన్నారు.

No comments :
Write comments