15.3.26

మార్చి 17న శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం alwar tirumanjanam




అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో మార్చి 17 శాస్త్రోక్తంగా ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.  ఆలయంలో మార్చి 24 నుండి ఏప్రిల్ 02 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమేబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవసహస్రనామార్చన నిర్వహిస్తారునంతరం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందిఇందులో భాగంగా లయాన్ని శుద్ధి చేసిపసుపుకుంకుమచందనంకర్పూరంకిచిలిగడ్కస్తూరి పసుపుపచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేస్తారు.


మార్చి 23 అంకురార్పణ :


శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 23  తేదీ రాత్రి 6 నుండి 9 గంటల వ‌ర‌కు ఘనంగా అంకురార్పణ జరుగనుంది సందర్భంగా సేనాధిపతి ఉత్సవంమేదిని పూజమృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments :
Write comments