21.3.26

మార్చి 21న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి




నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 21 తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.


 సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పితోమాలఅర్చన నిర్వహించనున్నారు.


 అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్ జయంతి ఉత్సవం (తిరువీధి ఉత్సవంనిర్వహిస్తారుఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమంఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల రకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు


రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరు వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు  భక్తులను అనుగ్రహిస్తారు.


 సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మికభక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


No comments :
Write comments