12.3.26

మార్చి 24న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం vontimitta temple




ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24 తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05 తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా మార్చి 24 తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారుఅనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.


ఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అని స్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.


మార్చి 25 పసుపు దంచే కార్యక్రమం :


ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25 ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారుమార్చి 27  ప్రారంభము కానున్ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 01 తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో  పసుపును వినియోగించనున్నారు.


No comments :
Write comments