21.3.26

తిరుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు ఘన స్వాగతం ap cm





శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుటీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలు పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ శాంతా రామ్శ్రీ రేష్శ్రీ జంగా కృష్ణమూర్తిశ్రీమతి జానకిదేవిజేఈవోలు శ్రీ వీరబ్రహ్మండాక్టర్ .శరత్టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళికృష్ణఇతర అధికారులు పాల్గొన్నారు.


టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

No comments :
Write comments