1.3.26

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ ఆవిష్కరణ brahmotsavams




.ఒంటిమిట్ట‌ శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టిటిడి ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌తో క‌లిసి ఆవిష్కరించారుతిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం బోర్డు స‌మావేశం అనంత‌రం  కార్యక్రమం జరిగింది.


 సందర్భంగా ఛైర్మ‌న్‌ మాట్లాడుతూమార్చి 27 నుండి ఏప్రిల్ 5 తేది వ‌ర‌కు ఒంటిమిట్ట శ్రీ కోందండ‌రామాల‌య బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.  ఏప్రిల్ 1 తేదిన రాష్ట్ర పండుగ‌గా శ్రీ సీతారాముల క‌ళ్యాణాన్ని టీటీడీ అంగ‌రంగ‌ వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారుభ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల‌ని కోరారు.


 కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రిజేఈవోలు శ్రీ వి.వీర‌బ్ర‌హ్మండా..శ‌ర‌త్‌సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌ప‌లువురు బోర్డు స‌భ్యులుఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments