VIDEO
టిటిడి
అనుబంధ ఆలయాల్లో గురువారం శ్రీ పరాభ వనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం , తిరు పతి శ్రీ గోవిందరాజస్వామి , శ్రీ కోదండరామాలయం , అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి , నా గలాపురం శ్రీ వేదనారాయణ స్వామి , ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వా మి , శ్రీనివాసమంగాపురం , నారా యణవనంలలోని శ్రీ కళ్యాణ వేంకటే శ్వరస్వామి స్వామివారి ఆలయాల్ లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూ జా కార్యక్రమాలు నిర్వహించారు .
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్ మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సం దర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గం టల వరకు స్నపన తిరుమంజనం వైభవం గా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్ రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశా రు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు నుంచి పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నా లుగు మాడ వీధుల్లో విహరించి భక్ తులను కటాక్షించారు.
రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు .
అదేవిధంగా శ్రీ సూర్యనారాయణ స్వా మివారి ఆలయంలో ఉదయం 7 నుండి 7 .45 గంటల వరకు శ్రీ సూర్యనా రాయణ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్ రం 5 నుండి 5.30 గంటల వరకు ఆ స్థానం చేపట్టారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం లో :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివా రి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్ వామివారిని మేల్కొలిపి తోమాల, కొ లువు నిర్వహించారు. సాయంత్రం 4. 30 నుండి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం చేపట్టా రు.
శ్రీ కోదండరామాలయంలో :
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పం చాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సం దర్భంగా జీయర్ స్వామివారు మూ లవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్ పణ చేశారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో :
శ్రీ కోదండ రామాలయంలో గురువారం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఉగా ది ఆస్థానం పంచాంగ శ్రవణం నిర్ వహించారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యా ణ వేంకటేశ్వరస్వామివారి ఆల యంలో :
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వా మివారి ఆలయంలో ఉదయం 9 నుండి 1 0 గంటల వరకు ఉగాది ఆస్థానం, పం చాంగ శ్రవణం నిర్వహించారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో :
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు ఉగాది ఆస్ థానం, పంచాంగ శ్రవణం జరిగింది.
నారాయణవనం శ్రీ కల్యాణ వేం కటేశ్వరస్వామివారి ఆలయంలో :
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వా మివారి ఆలయంలో సాయంత్రం 5.30 నుం డి 6.45 గంటల వరకు ఉగాది ఆస్థా నం, పంచాంగ శ్రవణం నిర్వహించారు .
నాగలాపురం శ్రీ వేద నారాయణ స్ వామివారి ఆలయంలో :
శ్రీ వేద నారాయణ స్వామివారి ఆల యంలో సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాం గ శ్రవణం శాశ్వతంగా జరిగింది.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం లో :
అదేవిధంగా కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి, వాల్మీకిపురం శ్రీ కోదండరామస్వామి, తరిగొం డ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి , ఇతర అనుబంధ ఆలయాలలో గురువా రం ఉగాది ఆస్థానం ఘనంగా నిర్ వహించారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయాల అధి కారులు, అర్చకులు, భక్తులు పాల్ గొన్నారు.
No comments :
Write comments