22.3.26

ఘనంగా వేద నారాయణస్వామి వారి ఆలయంలో మత్స్య జయంతి matsa jayanthi





నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి వారి ఆలయంలో శనివారం మత్స్య జయంతి ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పితోమాలఅర్చన నిర్వహించారు.


అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్ జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవంజరిగిందిఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమంఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు


రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరు వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు  భక్తులను కటాక్షించారు.


  కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ముని శంకర్టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చంగల్ రాయులుఅర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..

No comments :
Write comments