31.3.26

టీటీడీ విద్యాసంస్థల్లో ఆధునిక విద్యా బోధనకు ప్రత్యేక చర్యలు - జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ MODERN AND QUALITY EDUCATION





టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆధునికంగానాణ్యమైన విద్యాబోధన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈవో (వైద్యంవిద్యడాశరత్ అధికారులను కోరారుతిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం ఉదయం లెక్చరర్లతో కలిసి ఆయన పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూ టీటీడీ విద్యాసంస్థల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనతో పాటు అవసరమై సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలిపారుఇందుకోసం టీటీడీ పాలకమండలి రూ.118 కోట్లను కేటాయించిందని చెప్పారు.


పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంబోధన విధానాలను మెరుగుపరచడం వంటి అంశాలపై ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారువచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాసులుమెరుగైన బోధన విధానాలు అమలు చేయనున్నట్లు చెప్పారు.


అలాగే పరీక్షల సమయంలో పర్యవేక్షణవిద్యార్థుల భద్రతవసతిభోజనంపోటీ పరీక్షలకు శిక్షణఉపాధి అవకాశాలకు సంబంధించిన కోర్సులువైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.


నూతన విద్యా విధానాలకు అనుగుణంగా టీటీడీ విద్యాసంస్థల్లో మార్పులు తీసుకురావడానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారుప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఉపాధ్యాయుల పనితీరువిద్యార్థుల ప్రతిభను మెరుగుపరచేందుకు ప్రత్యే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.


అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జేఈవో పరిశీలించివిద్యార్థులు మరింత మెరుగ్గా అభ్యసించేందుకు అవసరమై చార్ట్‌లుబోధనా సాధనాలు సిద్ధం చేయాలని సూచించారు.


 కార్యక్రమంలో ఎస్వీ ఆర్ట్స్ ళాశాల ప్రిన్సిపాల్ డాఎన్వేణుగోపాల్ రెడ్డివైస్ ప్రిన్సిపాల్ డాకిషన్కామర్స్ శాఖాధిపతి డామల్లికార్జునతెలుగు శాఖాధిపతి డాఎన్బీమన్నవార్డన్ డాఎంలోకనాధండిప్యూటీ వార్డెన్ వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments