6.3.26

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయ అన్నదానం ట్రస్ట్ కు రూ. లక్ష విరాళం one laksh donation




ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం అన్నదానం ట్రస్ట్ కు రూ.1,01,116 విరాళం గురువారం అందింది


 మేరకు అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండల కేంద్రానికి చెందిన స్థానిక వ్యాపారి శ్రీ ఎస్వెంకట రత్నమయ్యశ్రీ ఎస్సుభద్రమ్మ దంపతులు విరాళం డిడిని టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మంకు ఒంటిమిట్టలోని టిటిడి సమావేశ మందిరంలో అందించారు.

 

 సందర్భంగా దాతను టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మం శాలువాతో సన్మానించి అభినందించారు


 కార్యక్రమంలో అన్నదానం ప్రత్యేక అధికారి శ్రీ జి ఎల్ ఎన్ శాస్త్రిడిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర కుమార్శ్రీ శివప్రసాద్శ్రీ సెల్వం తదితరులు పాల్గొన్నారు


No comments :
Write comments