16.3.26

పూల సుగంధాలతో అలరించిన శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం puspayagam









శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.


 సందర్భంగా ఆదివారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారుదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంల‌తో అభిషేకం చేశారు.


మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో  స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారుచామంతిరోజాలుగన్నేరుసంపంగిల్లెలురుక్షికనకాంబరాలుతామరకలువమొగలిరేకులుమాను సంపంగి పుష్పాలుతులసిదవనంమరవంబిల్వంపన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారుపుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారుతమిళనాడుకర్నాటకఆంధ్ర‌ప్ర‌దేశ్తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.  


 కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిగార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులుగార్డెన్ మేనేజర్ శ్రీ జనార్దన్ రెడ్డిసూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులుటెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌ పాల్గొన్నారు.

No comments :
Write comments