14.3.26

శ్రీ తిరుమలనాధ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఛైర్మెన్ sri tirumalanatha swamy




యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసి శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు  పట్టువస్త్రాలను సమర్పించారు.


శ్రీ తిరుమలనాధ స్వామి ఆలయానికి టిటిడి చైర్మెన్ చేరుకోగానే ఆల పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారుస్వామి వారి దర్శనాంతరం ఆలయ అధికారులుఅర్చకులు తీర్థప్రసాదాలను అందించారుఅనంతరం తిరు కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.


 సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూతిరుమల పేరుతో తిరుమలనాధ స్వామి ఆలయం ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారుఎన్నో వందల ళ్ళ చరిత్ర ఉన్న శ్రీ తిరుమలనాధ స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని తెలిపారు ఆలయ అభివృద్ధికి టిటిడి సహకారం అందిస్తుందన్నారు.


 కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీర్ మార్ మల్లన్నఆలయ అధికారులుసిబ్బందిఅర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments