Everything related to news...
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ నాలుగు గొడుగులు కానుకగా అందించారు.
తమిళనాడుకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ మాధవ నాయుడు, ఫౌండర్ ట్రస్టీ శ్రీ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో
ఈ గొడుగులను తీసుకొచ్చారు.
ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు.
No comments :
Write comments