12.4.26

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం 20 l donation




కదిరికి చెంది శ్రీ సిద్ధిసాయి రైస్ మిల్ యజమాని శ్రీ కె.వెంకటేష్ శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదా ట్రస్టుకు రూ.10 లక్షలుగోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ‌.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.


No comments :
Write comments