4.4.26

టీటీడీకి మినీ ట్రక్ విరాళం mini turck





అశోక్ లేల్యాండ్ సంస్థ శుక్రవారం ఉదయం టీటీడీకి రూ.8.75 లక్షలు విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ ను విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ ఏరియా మేనేజర్ శ్రీ మహ్మద్ నజీరుద్దిన్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు.


No comments :
Write comments