23.4.26

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ padmavati ammavari temple




తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 78,000 విలువైన రెండు ఎయిర్ కండీషనర్ యంత్రాలను హైదరాబాద్‌కు చెందిన భక్తులు శ్రీ పూజ కౌశిక్శ్రీమతి స్వాతి కౌశిక్ బుధవారం సమర్పించారు.


 సందర్భంగా ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు దాతలు ఏసీలను అందజేశారువీటిని ఆలయ పరాకామణి విభాగంలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.


 కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments