28.4.26

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు pamavati parinayotsavams

f














శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం  తిరుమలలో ఘనంగా ముగిశాయి


సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపైదేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.


ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలుపూల చెండ్లాటనూతన వస్త్ సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు రిగిందివెంటనే ఋగ్వేదంయజుర్వేదంసామవేదంఅధర్వణవేదాలను పారాయణం చేశారుకళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌మేళ‌తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు.


 సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు సుప్రసిద్ధ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ ఆలపించిన అన్నమయ్ సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి విహరిస్తూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.


 కార్యకమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రటీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డిశ్రీవారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments