2.4.26

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామునికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు pattu vastrams







ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీ స‌మేతంగా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు

 

 ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు టిటిడి చైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడుఅడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిటిటిడి బోర్డు భ్యులుఅర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారుఆల‌యంలో ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు

 

 సంద‌ర్భంగా సీఎంకి శేష‌వ‌స్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారుఅనంత‌రం స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలుఒంటిమిట్ట రాముల‌వారి చిత్ర‌ప‌టం అంద‌జేశారు.

No comments :
Write comments