19.4.26

శ్రవణంతో చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న టిటిడి sravanam







టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థను టిటిడి జేఈవో (వైద్యం రియు విద్యడాశరత్ శనివారం అధికారులతో కలిసి సమగ్రంగా రిశీలించారుచిన్నారుల జీవితాల్లో శ్రవణం ద్వారా వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకొనిసేవల మరింత మెరుగుదలకు పలు సూచనలు చేశారు.


 సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణంశ్రీ వేంకటేశ్వర బాలమందిరం సంస్థలలో అందిస్తున్న సేవలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని జేఈవో సూచించారుటిటిడి సమాచార కేంద్రాలుకల్యాణ మండపాలుఎస్వీబీసీ ఛానల్టిటిడి సోషల్ మీడియా, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మరియు దివ్యాంగుల శాఖలతో సమన్వయం చేసుకుని ప్రచారాన్ని విస్తరించాలని ఆదేశించారు. 2026–2027 విద్యాసంవత్సర ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలనిసెలవులు ముగిసేలోపు పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు.


పిల్లల తల్లులతో మమేకమై మాట్లాడిన జేఈవోనిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆహారం అందుతున్నదాశిక్షణ నాణ్యత ఎలా ఉందోపిల్లలలో వచ్చిన పురోగతిసౌకర్యాలపై సంతృప్తి స్థాయి వంటి అంశాలను తెలుసుకున్నారుపలు ప్రాంతాల నుండి వచ్చిన తల్లులు శిక్షణపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, “మూగ నోముతో వచ్చాం… నవ్వు నోముతో వెళ్తున్నాం” అని భావోద్వేగంగా తెలిపారు.


 సందర్భంగా తరగతి గదుల్లో ఆధునిక వసతులుడిజిటల్ క్లాసులు ర్పాటు చేయాలని జేఈవో సూచించారుడే స్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడంశిక్షణ అనంతరం ఆధునిక వినికిడి పరికరాల పంపిణీమెరుగైన బోధనాంశాలుబోధనా పద్ధతులుస్టేషనరీస్టడీ మెటీరియల్పాఠ్యాంశాలపై డిఈవో శ్రీ టివెంకట సునీల్‌కు దిశానిర్దేశం చేశారు.


 కార్యక్రమంలో డిఎఫ్వో శ్రీ డిఫణికుమార్ నాయుడుడిఈవో శ్రీ టివెంకట సునీల్అదనపు ఆరోగ్ అధికారి డాసునీల్శ్రవణం ప్రాజెక్ట్ ఏఈవో శ్రీమతి అమ్ములు శ్రీ మల్లికార్జున ప్రసాద్తర అధికారులుశ్రవణం సిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments