VIDEO
తిరుమలలో
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీవేం కటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పను లు తుది దశకు చేరుకున్నాయని టీ టీడీ అదనపు ఈవో శ్రీ సి . హెచ్ . వెం కయ్య చౌదరి తెలిపారు . బుధవారం సా యంత్రం ఆయన మ్యూజియం ఆధునీకరణ ప నుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు .
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవా లకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చే తుల మీదుగా మ్యూజియం ప్రారంభిం చేందుకు వీలుగా నిర్మాణ పనులు ని ర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా ప్ర ణాళికలు చేస్తున్నట్లు తెలిపారు .
సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియంలో దాదాపు లక్ష చదరపు అడుగుల మేర ప నులు పూర్తయ్యాయని, మొత్తం 14 గ్యా లరీలను అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలి గేలా తీర్చిదిద్దినట్లు తెలిపా రు.
తిరుమల క్షేత్ర వైభవం, ఆలయ చారి త్రక నేపథ్యం, శాసనాలు, అన్నమా చార్య గ్యాలరీ, పల్లవులు, చోళు లు, విజయనగర రాజులు వంటి వివిధ రాజవంశీయులకు శ్రీవారితో ఉన్న అ నుబంధాన్ని గ్యాలరీలలో ప్రదర్శి స్తున్నట్లు వెల్లడించారు.
మ్యూజియాన్ని దీర్ఘకాలిక సుస్థి రతతో ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడంపై కూడా చర్చించా మని, భక్తులకు మెరుగైన అనుభవం క ల్పించేలా ప్రవేశ, నిష్క్రమణ సదు పాయాలు, క్యాఫెటీరియా, సావనీర్ షాప్ వంటి సదుపాయాలు కల్పించను న్నట్లు చెప్పారు.
భక్తుల తిరుమల యాత్రకు ఆధ్యాత్ మికతతో పాటు చారిత్రక అనుభూతి క లిగించేలా ఈ మ్యూజియాన్ని స్టే ట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియంగా అభి వృద్ధి చేస్తున్నామని తెలియజేశా రు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మ్యూజియం ఆ ఫీసర్ ( ఎఫ్ఏసీ) శ్రీ సోమన్నారా యణ, ఇతర అధికారులు, టీసీఎస్ ప్ రతానిధులు పాల్గొన్నారు.
No comments :
Write comments