24.4.26

తిరుచానూరు శ్రీ పద్మావతీ ఆలయం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు - టిటిడి tiruchanoor





తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం ప్రత్యేక పూజలతో టిటిడి ప్రారంభించింది.


ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొనిఆలయ సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


 ప్రథమ చికిత్స కేంద్రం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల రకుఅలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు


 కేంద్రం ద్వారా భక్తులకు మరియు తిరుచానూరులో పనిచేసే సిబ్బందికి తక్షణ వైద్య సేవలుఫస్ట్ ఎయిడ్సాధారణ చికిత్సలు అందిస్తారుచిన్నపాటి అనారోగ్యాలుత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించిఅవసరమైతే ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించే ముందు రోగులను స్థిరపరిచే సేవలు అందించనుంది.


 కార్యక్రమంలో సీఎంవో డా.బికుసుమకుమారివైద్యులుపారా మెడికల్ సిబ్బందిభక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments