Everything related to news...
ఆదివారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డిడిని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు.
No comments :
Write comments