హిమాలయపర్వతశ్రేణులనడుమపవిత్రగంగాతీరానవెలసినరిషికేష్ఆంధ్రాశ్రమంలోనిశ్రీచంద్రమౌళీశ్వరస్వామివారిఆలయంలోవార్షికబ్రహ్మోత్సవాలుభక్తిశ్రద్ధలతోవైభవంగాకొనసాగుతున్నాయి. మే 12నప్రారంభమైనఈఉత్సవాలుమే 16వతేదీవరకుఘనంగానిర్వహించబడనున్నాయి. ఇందులోభాగంగామే 15నజరిగేస్వామివారికల్యాణోత్సవానికిఆలయఅధికారులువిస్తృతఏర్పాట్లుపూర్తిచేశారు.
బ్రహ్మోత్సవాలలోభాగంగామే 13నఉదయంసూర్యప్రభవాహనంపై, రాత్రిచంద్రప్రభవాహనంపైస్వామివారుభక్తులకుదర్శనమిచ్చిఆధ్యాత్మికానందాన్నిపంచారు. మే 14నఉదయంశేషవాహనం, రాత్రిగజవాహనసేవలునిర్వహించనున్నారు.
మే 15నఉదయంసింహవాహనసేవఅనంతరంరాత్రిశ్రీస్వామివారికల్యాణోత్సవంవైభవంగాజరుగనుంది. అనంతరంవృషభవాహనసేవనిర్వహిస్తారు. మే 16నఉదయంత్రిశూలస్నానం,తిరుచ్చిఉత్సవం, సాయంత్రంధ్వజావరోహణం, రావణాసురవాహనసేవలతోబ్రహ్మోత్సవాలుముగియనున్నాయి.
No comments :
Write comments