శ్రీవారి
సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1,00,10,116 విరాళం అందజేశారు.
టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో విరాళం డిమాండ్ డ్రాఫ్ట్ను సోమవారం టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్రకు అందజేశారు.
ఈ సందర్భంగా అజ్ఞాత భక్తుడి దాతృత్వాన్ని ఈవో అభినందిస్తూ, అన్నప్రసాద సేవకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
No comments :
Write comments