15.5.26

మే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026-27 సంవత్సరానికి మే 26 -వేలం ద్వారా విక్రయించనున్నారు.


వేలంలో పాల్గొనదలచిన వారు మే 25 మధ్యాహ్నంలోపు ఆన్‌లైన్‌లో రూ.75,000 ఈఎండీ చెల్లించాలి.


ఇతర వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, తిరుపతిని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు.


ఫోన్: 0877-2264429, అలాగే టిటిడి వెబ్ సైట్ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

No comments :
Write comments