టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.30 లక్షలు విరాళంగా అందింది.
తిరుపతికి చెందిన శ్రీమతి కోరా సౌమ్య రూ.10,00,116, శ్రీ బిరుదాల సతీష్ కుమార్ రెడ్డి రూ.10,00,116, శ్రీ పూరాబ్ సాయి రూ.10 లక్షలు ట్రస్టుకు అందజేశారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ, చెక్కులను అందజేశారు.
No comments :
Write comments