28.5.26

టీటీడీకి విరాళాలు donation




చెన్నైకు చెందిన శ్రీ గోపాల కృష్ణ‌, శ్రీ పురుషోత్తం అనే భ‌క్తులు బుధ‌వారం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి సుమారు నాలుగున్న‌ర కేజీల బ‌రువు గ‌ల‌ వెండి న‌క్ష‌త్ర హార‌తులను విరాళంగా అందించారు.


మేర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథంకు న‌క్ష‌త్ర హార‌తుల‌ను అంద‌జేశారు.


అదేవిధంగా మంగ‌ళ‌వారం మైసూరుకు చెందిన‌ అజ్ఞాత‌ భ‌క్తుడు రూ.1.10కోట్లు విలువైన ఐదు బంగారు ప‌త‌కాల‌ను విరాళంగా అందించారు.

No comments :
Write comments