Everything related to news...
హైదరాబాద్ కు చెందిన శ్రీ వడ్లమూడి లలిత్ కుమార్, శ్రీ యలమంచిలి కృష్ణారావులు శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కులను అందజేశారు.
No comments :
Write comments