5.3.26

మరింత విశ్వాసం కల్పించేలా వైద్య సేవలు : టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd jeo






తిరుమల శ్రీవారుశ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం దర్శనార్థం విచ్చేసే భక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైన సందర్భాల్లో వారికి మరింత విశ్వాసాన్ని కల్పించే విధంగా సమగ్ర వైద్య సేవలు అందించాల‌ని టిటిడి జేఈవో (వైద్యం & విద్యడాశరత్ సూచించారు.


తిరుచానూరులోని టిటిడి ఉచిత వైద్యశాలనుఅలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూటిటిడి ఆధ్వర్యంలో 7 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు,5 డిస్పెన్సరీల ద్వారా భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారుతిరుచానూరు తోళ్లప్ప గార్డెన్‌లోని టిటిడి ఉచిత వైద్యశాలలో ఆల సమయాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని సూచించారుభక్తుల సౌకర్యార్థం 5 నుండి 10 పడకలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


తిరుచానూరులో రోజుకు సుమారు 100 నుండి 150 మంది ఔట్‌పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారనిమరిం మందికి  నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారుఅత్యవసర సమయాల్లో చిన్నపాటి వైద్య సహాయం కూడా రోగులకు అపారమైన ధైర్యాన్ని నింపుతుందని పేర్కొన్నారుఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన మందులతో పాటుమరింత మనోధైర్యాన్ని కలిగించే సేవలను అందించాలని కోరారు.


అనంతరం అలిపిరి పాదాల మండపం వద్ ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారుఅలిపిరి కేంద్రంలో గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్చెన్నై వారు మానవ వనరులను అందిస్తుండగాఅవసరమైన ఔషధాలను టిటిడి సరఫరా చేస్తోందని తెలిపారుతిరుమలకు చేరే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన మందులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని ఆదేశించారుభక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైనపుడు వారికి తక్షణం వైద్య సేవలు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


 కార్యక్రమంలో టిటిడి జేఈవో వెం సిఎంవో డాకుసుమ కుమారిఆసుపత్రి సూపరింటెండెంట్ డాసుహర్లతవైద్యుడు డాసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

annual Brahmotasavams Concludes with Bhwajavarohanam






As part of the annual Brahmotsavams of Punganur Sri Kalyana Venkataramana Swamy Temple, the grand Rathotsavam was conducted with religious fervour on Wednesday morning.


At 5:00 a.m., in Mesha Lagnam, the Lord mounted the temple chariot. Later at 9:00 a.m., Sri Kalyana Venkataramana Swamy blessed devotees from atop the beautifully decorated ratham. Amid the sounds of traditional mangala vadyams, devotional bhajans and kolatam performances, the chariot procession was taken out ceremoniously along the temple Mada streets.


The philosophical significance of the Rathotsavam was also highlighted. The soul (Atma) is regarded as the charioteer, the body as the chariot, the intellect as the driver, the mind as the reins, the senses as the horses and worldly objects as the paths. This symbolic comparison imparts Atma–Anatma Viveka, the spiritual wisdom that distinguishes the soul from the physical body.


Subsequently, Chakrasnanam was performed at 12:45 p.m. in Mithuna Lagnam. The deity was offered sacred bath with milk, curd, honey, sandalwood paste, turmeric and coconut water. In the evening, Dhwajavarohanam will be observed at 6:00 p.m., marking the conclusion of the annual Brahmotsavams.


Temple priests, officials and a large number of devotees participated in the festivities.

ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు





పుంగనూరు శ్రీ కల్యాణ వేంకట రమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 09.00 గం.లకు స్వామి వారు రథాన్ని అధిరోహించి క్తులకు దర్శనమిచ్చారుఉదయం 5 గంటలకు మేష లగ్నంలో స్వామివారు రథారోహణం చేశారు.  మంగళవాయిద్యాలుభజనలుకోలాటాల నడుమ ఆలయ మా వీధుల్లో కోలాహలంగా రథోత్సవం జరిగింది.


ఆత్మ రథికుడుశరీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలువిషయాలే వీధులు.  రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరనిఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందిరథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.


అనంతరం మధ్యాహ్నం 12.45 గం.లకు మిధున లగ్నంలో చక్రస్నానం నిర్వహించారుఇందులో పాలుపెరుగు, తేనెచందనంపసుపుకొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారుసాయంత్రం 06.00 గం.లకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు కార్యక్రమంతో  శ్రీ కల్యాణ వేంకట రమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి చక్రస్నానంchakrasnanam


తరిగొండ
 శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి  వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రస్నానం వైభవంగా జరిగింది.

 

ముందుగా ఉదయం 7.00 గం.లకు వసంతోత్సవం నిర్వహించారుతదుపరి ఉదయం 10 గం.లకు స్నపన తిరుమంజనం నిర్వహించి అనంతరం వైభవంగా చక్నస్నానం చేపట్టారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బ‌రినీళ్ళుపసుపుచందనంలతో అభిషేకాలు చేశారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.


రాత్రి 07.00 గం.లకు తిరుచ్చి త్సవం చేపట్టి రాత్రి 08.00 గం.లకు  ధ్వజావరోహణం నిర్వహించనున్నారు కార్యక్రమంతో  శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి  వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

 

 కార్యక్రమంలో  పలువురు అధికారులుఅర్చకులుఅధిక సంఖ్యలో క్తులు పాల్గొన్నారు.

GRAND CHAKRASNANAM OF SRI LAKSHMI NARASIMHA SWAMY




The sacred Chakrasnanam was performed with religious fervour on Wednesday as part of the annual Brahmotsavams of Tarigonda Sri Lakshmi Narasimha Swamy Temple.


The rituals began with Vasanthotsavam at 7:00 a.m. Later at 10:00 a.m., Snapana Tirumanjanam was conducted, followed by the grand Chakrasnanam. The deity was ceremonially offered holy bath (abhishekam) with milk, curd, honey, coconut water, turmeric and sandalwood paste. Amidst chanting of Vedic hymns, the priests performed the Chakrasnanam as per Agama traditions.


In the evening, Tiruchi Utsavam will be observed at 7:00 p.m., followed by Dhwajavarohanam at 8:00 p.m., marking the conclusion of the annual Brahmotsavams.


Several officials, priests and a large number of devotees participated in the event.

4.3.26

DARSHAN IN TTD LOCAL TEMPLES RESUMES

After being closed for over ten hours following Lunar Eclipse, the temple doors of various TTD run temples reopened and darshan resumed to devotees on Tuesday evening after Grahananantara Suddhi rituals.


In Tiruchanoor, Govindaraja Swamy, Kapilathirtham, Srinivasa Mangapuram, Appalayagunta, Narayanavanam, Tarigonda,  Nagulapuram, Karvetinagaram, Nagari, Chandragiri, Bugga and other places the Darshan to devotees resumed after Suddhi, Punyahavachanam and other Kainkaryams.


Annaprasadam services  also resumed at Vishnu Nivasam, Srinivasam, Tiruchanoor and hospitals after Suddhi.



టిటిడి స్థానికాలయాల్లో ద‌ర్శ‌నం పునఃప్రారంభం ttd

తిరుపతిపరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల్లో మంగ‌ళ‌వారం రాత్రి భ‌క్తుల‌కు ద‌ర్శనం తిరిగి ప్రారంభ‌మైందిచంద్రగ్రహణం కారణంగా మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఆయా ఆల‌యాల తలుపులు మూసివేసిన విష‌యం విదిత‌మేమంగ‌ళ‌వారం రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి నంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.


మంగళవారం మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.


తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాల్లో రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతించారు.


తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాన్ని రాత్రి 7.30 గంటలకు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతించారు.


శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. త‌రువాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు.


నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆల‌యాల‌ను రాత్రి 7.30 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.


తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ‌స్వామి, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల‌యాల‌ను రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం  భక్తులకు సర్వదర్శనం కల్పించారు.


తిరుపతిలో అన్నప్రసాద వితరణ


తిరుపతిలోని టిటిడి ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్‌ శ్రీనివాసం, విష్ణునివాసం, ఆసుపత్రులు, తిరుచానూరులోని అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో బుధ‌వారం ఉదయం శుద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అనంత‌రం యధావిధిగా అన్నప్రసాద వితరణ జ‌రుగుతోంది.