తిరుమలలో శ్రీవా
ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్ షణ సమయాన్ని తగ్గించి త్వరితగతి న లడ్డూల కొనుగోలు ప్రక్రియ చే సేలా అవకాశం కల్పించడం జరిగింది .
యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదే వీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచే సింది.
కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం –
భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్ క్ యంత్రం వద్దకు వెళ్తారు.
యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపి స్తాయి:
1.దర్శన టికెట్ ఉన్నవారు
2.దర్శన టికెట్ లేనివారు
దర్శన టికెట్ ఉన్నవారు:
ఈ ఆప్షన్ ఎంచుకోండి.
టికెట్ వివరాలను యంత్రం ధృవీకరి స్తుంది.
టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చే యవచ్చు.
దర్శన టికెట్ లేనివారు:
ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన( verified) ఆధార్ నంబర్ ఇవ్వాలి.
ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్ యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్ సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది.
ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్ చు.
భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్ రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోంది .





No comments :
Write comments