తిరుమలలోని శ్రీ
చీఫ్ మ్యూజియం ఆఫీసర్ (ఇన్చార్ జ్) శ్రీ సోమన్ నారాయణ ఆధ్వర్యం లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్ వారా అదనపు ఈవోకు మ్యూజియంలో ప్ రస్తుత అభివృద్ధి పనుల పురోగతి ని వివరించారు.
ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడు తూ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్ దాలని అధికారులకు సూచించారు.
భద్రతా పరంగా తీదుకోవలసిన సమగ్ ర చర్యలు, ఆధునిక సాంకేతికత ఆధా రంగా సీసీ కెమెరాలు, హెడ్ కౌంట్ సెన్సార్లు, గార్డులు, గైడులు, తదితరాలను ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశిం చారు.
మ్యూజియం ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ కోసం ఫీడ్బ్యాక్ కియోస్ క్ను కూడా ఏర్పాటు చేయాలని సూ చించారు.
అనంతరం ఆయన మ్యూజియం తెరిచే సమయం, టికెట్ ధర, కళాఖండాల సం రక్షణ గది, అధికారిక సెల్ఫీ పా యింట్ తదితర అంశాలపై కూడా సమీక్ ష నిర్వహించారు.
నిర్మాణ దశలో ఉన్న అన్ని పనులను నిర్దేశించిన సమయం లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశిం చారు.
ఈ సమీక్షలో టీటీడీ సీఈ శ్రీ సత్ య నారాయణ, ట్రాన్స్పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, ఈఈలు శ్రీ సు బ్రహ్మణ్యం, శ్రీ శ్రీనివాస్, శ్రీ మనోహర్, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ చంద్రశేఖర్, వీజీఓ శ్రీ సు రేంద్ర, హెల్త్ ఆఫీసర్ డా మధుసూ దన్, మ్యూజియం క్యూరేటర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్ గొన్నారు.

No comments :
Write comments