తిరుపతిలోని శ్
ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వా మి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్వా రి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదించారు. చివరి రోజైన జూలై 05వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వా ర్కు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీగోవిందరాజస్వామి వారు గరుడ వాహనంపై, శ్రీ పెరియా ళ్వార్ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వా ర్ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పె రియాళ్వార్ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పిం చేవారు. తండ్రితో పాటు ఆరాధించి న ఆండాళ్ అమ్మవారు చివరకు స్వా మివారినే భర్తగా భావించారు. శ్ రీ పెరియాళ్వార్ ఎన్నో పాశురా లను రచించి స్వామివారికి అర్పిం చారు. ఈయనకు శ్రీమహావిష్ణువు సా క్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.




No comments :
Write comments