తిరుపతిలోని శ్
జూలై 02వ ఉదయం 09.30 - 11.30 గం.ల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహి స్తారు. మధ్యాహ్నం 01 - 04 గం.ల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. పుష్పయాగం లో వివిధ రకాల పుష్పాలతో శ్రీదే వి, భూదేవి సమేత శ్రీగోవిందరా జస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.
జూన్ 02 నుంచి 10 వరకు శ్రీ గో విందరాజస్వామివారి వార్షిక బ్ రహ్మోత్సవాలు జరిగిన విషయం విది తమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్ యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచా రకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలి యక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వా టికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోం ది.
సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నా లుగు మాడ వీధులలో ఊరేగి భక్తు లకు దర్శనం ఇవ్వనున్నారు. గృహస్ తులు(ఇద్దరు) రూ.516/- చెల్లిం చి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృ హస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.
వార్షిక పుష్పయాగం సందర్భంగా జూ లై 01, 02 తేదీల్లో ఊంజల్ సేవను రద్దు చేశారు.

No comments :
Write comments